TTD news: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్ప్రైజ్… అదేంటో తెలుసుకుందాం!

TTD news: తిరుమల బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం చేరుతారు. కానీ ఈసారి బ్రహ్మోత్సవాలకు మరొక కొత్త ఆకర్షణ చేరబోతోందా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తిరుమలలో నిర్మాణం జరుగుతున్న శ్రీవేంకటేశ్వర మ్యూజియం ప్రారంభంపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు రావడంతో భక్తుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యూజియం సాధారణంగా ఉండబోదని, భక్తులకు కొత్త అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారని అధికారులు చెబుతున్నారు. […]
Morning habits: ఉదయం లేవగానే చేతులు చూస్తే… అదృష్టం మారుతుందా?

Morning habits: ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా. చాలా మందికి అది మొబైల్ చూసుకోవడం, మరికొందరికి మళ్లీ పడుకోవడం. కానీ మన పెద్దలు మాత్రం ఒక చిన్న అలవాటు గురించి ఎప్పుడూ చెప్పేవారు. నిద్రలేవగానే చేతులను చూడాలని. ఇది విన్నప్పుడు చాలా మందికి నవ్వు కూడా వస్తుంది. చేతులు చూస్తే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ ఇదే ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. చేతులు చూడటం వల్ల నిజంగా అదృష్టం […]
Heatstroke : ఎండలో చిన్న నిర్లక్ష్యం.. ‘వడదెబ్బ’తో ప్రాణాలే పోతాయ్..! ఈ సంకేతాలు మిస్ అవొద్దు..!

Heatstroke : భానుడు భగభగలాడుతున్నాడు. వేసవి కాలం ప్రారంభం కావడంతోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనం తరచుగా వినే మాట ‘వడదెబ్బ’ (Heatstroke). చాలామంది దీనిని సాధారణ ఎండ వల్ల వచ్చే అలసటగా భావించి తేలికగా తీసుకుంటారు. కానీ వైద్య నిపుణుల హెచ్చరిక ప్రకారం, వడదెబ్బ అనేది ఒక తీవ్రమైన ‘మెడికల్ ఎమర్జెన్సీ’. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారడమే కాకుండా, మెదడు, గుండె, కిడ్నీలు వంటి కీలక […]
Viral News : సోఫాపై మొసలి ‘చిల్’.. రెస్టారెంట్లో 12 అడుగుల గెస్ట్తో షాక్.!

Viral News : సాధారణంగా మనం విహారయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రసిద్ధ రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాతావరణం, రుచికరమైన భోజనం , సౌకర్యవంతమైన సోఫాలను చూసి మురిసిపోతుంటాం. కానీ, మనం కూర్చోవాల్సిన ఆ సోఫాలో మనకంటే ముందే ఒక 12 అడుగుల భారీ మొసలి దర్జాగా సెటిల్ అయి ఉంటే? ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ వింత , షాకింగ్ ఘటన జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్ సమీపంలో ఉన్న ‘ఏ జంబెజీ రివర్ లాడ్జ్’ […]
Drishti Dosham : దృష్టి దోషం ఉన్నట్లు గుర్తించడం ఎలా? పాటించవలసిన అద్భుతమైన పరిహారాలు..!

Drishti Dosham : “నరుడి కంటికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది” అనేది మన పెద్దలు చెప్పే మాట. అంటే మనుషుల అసూయ లేదా చెడు దృష్టి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. కొందరికి అంతా బాగున్నట్టే ఉండి అకస్మాత్తుగా సమస్యలు మొదలవుతాయి. చేసే పనిలో ఆటంకాలు రావడం, అనారోగ్యం పాలవ్వడం, ఇంట్లో ఎప్పుడూ కలహాలు జరగడం వంటివి దృష్టి దోషం వల్ల కలిగే పరిణామాలు అని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి […]
Thrissur Explosion : త్రిస్సూర్ బాణసంచా ప్రమాదం.. మృతుల కుటుంబాలకు భారీ ఊరట..!

Thrissur Explosion : కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సంభవించిన ఘోర బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు , అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు కేరళ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు (Thrissur Explosion) రూ.14 […]
Allu Arjun Palace: చిరంజీవి ఇంటి పక్కనే బన్నీ డ్రీమ్ హౌస్.. ఎంత ఖర్చో తెలుసా..?

Allu Arjun Palace: హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్లో సినీ తారల సందడి ఎప్పుడూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కలల సౌధాన్ని ఇక్కడే అత్యంత విలాసవంతంగా నిర్మిస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ కొత్త ఇల్లు రూపుదిద్దుకుంటుండటం విశేషం. అటు ఇల్లు, ఇటు వరుస పాన్ ఇండియా సినిమాలతో బన్నీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
Hyderabad Trains : హైదరాబాద్ ట్రావెలర్స్కు బంపర్ ఆఫర్.. 8 కొత్త స్పెషల్ రైళ్లు..!

Hyderabad Trains : హైదరాబాద్ వాసులకు, వేసవి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తియ్యటి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వివిధ పుణ్యక్షేత్రాలు , ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి 8 కొత్త వీక్లీ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు, అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. ఈ రైళ్లు మే నెల నుంచే పట్టాలెక్కనున్నాయి. […]
Mudra Loan Fraud : రూ.860 చెల్లించండి.. రూ.7 లక్షలు పొందండి.. కేటుగాళ్ల కొత్త రూటు..!

Mudra Loan Fraud : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆశే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ (PMMY) పథకాన్ని తమ మోసాలకు ఆయుధంగా మార్చుకున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని, కేవలం రూ.860 అగ్రిమెంట్ ఛార్జీలు కడితే చాలు, ఏకంగా రూ.7 లక్షల రుణం మంజూరు చేస్తామంటూ నకిలీ అప్రూవల్ లేఖలతో వల విసురుతున్నారు. సోషల్ మీడియాలో […]